Tuesday 18 July 2023

జీవిత, రాజశేఖర్‌లకు ఏడాది జైలు శిక్ష.. అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావాపై కోర్టు తీర్పు

Defamation Case on Jeevitha Rajasekhar జీవిత, రాజశేఖర్‌ల మీద గతంలో అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, సాధారణ పౌరులు ఇచ్చిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని నాడు జీవిత, రాజశేఖర్‌లు కామెంట్లు చేశారు. దీనిపై అల్లు అరవింద్ పరువునష్టం దావా కేసు వేశాడు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/JViTEPl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...