Saturday 3 June 2023

పరిహారం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సోనూ సూద్

సామాజిక సేవలో ముందుండే నటుడు సోనూ సూద్.. ఒడిశా రైలు ప్రమాద ఘటన విషయంలోనూ అదే కోణంలో స్పందించారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లిస్తే సరిపోదని.. వారికి జీవితకాలం ఆదాయం అందే పాలసీలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HnKY2t7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...