Saturday 27 May 2023

అక్క కోసం తిరుమల వెళ్లిన కీర్తి సురేష్.. ఫొటోల కోసం ఎగబడిన జనం

తిరుమల శ్రీవారిని రోజూ చాలా మంది ప్రముఖులు దర్శించుకుంటూ ఉంటారు. అయితే, సినీ సెలబ్రిటీలు తిరుమల వెళ్లినప్పుడు అక్కడ హడావుడి వేరేలా ఉంటుంది. సినీ నటులతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడుతుంటారు. శనివారం నటి కీర్తి సురేష్ (Keerthy Suresh) తిరుమల వెళ్లడంతో అక్కడ ఇలాంటి వాతావరణమే కనిపించింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dn9eysf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...