Monday 29 May 2023

32 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ‘పుష్ప’ సింగర్ తెరంగేట్రం.. ఆమె ఇద్దరి పిల్లల తల్లి!

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’లో ‘సామీ సామీ’ అంటూ తమిళంలో పాట పాడిన సింగర్ రాజలక్ష్మి సెంథిల్.. ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 32 ఏళ్ల వయసులో ఆమె ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నటించారు. ‘లైసెన్స్’ అనే సినిమాతో ఆమె వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PdOI0f7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...