Thursday 23 March 2023

‘ఆరెంజ్’ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి జనసేన పార్టీకే: నాగబాబు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గతంలో నటించిన ‘ఆరెంజ్’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. 2010లో విడుదలైన ఈ చిత్రానికి ఆయన బాబాయ్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించగా.. తాజాగా రీరిలీజ్‌ రెవెన్యూ గురించి ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5GxXrVC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...