Thursday 23 February 2023

అతిలోక సుందరి శ్రీదేవి చివరి ఫొటో.. వర్థంతి సందర్భంగా షేర్ చేసిన బోనీ కపూర్

Sridevi Death anniversary: దివంగత నటి, అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు అవుతోంది. అయినప్పటికీ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆమె జ్ఞాపకాలను తుడిచేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భర్త బోనీ కపూర్ ఒక పిక్ షేర్ చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bBFQr0H
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...