Thursday 12 January 2023

అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ.. ‘వీరసింహారెడ్డి’ షో మధ్యలోనే ఆపేసిన యాజమాన్యం

నందమూరి బాలకృష్ణ (Balakrishna) గత చిత్రం ‘అఖండ’ విడుదలైనప్పుడు అమెరికాలోని కొన్ని థియేటర్లలో సౌండ్ ఎక్కువ పెట్టమని.. బాక్సులు పగిలిపోతున్నాయని యాజమాన్యాలు నోటీస్ బోర్డులు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా థియేటర్‌లో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) షోను మధ్యలో ఆపేసి ప్రేక్షకులంతా మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని థియేటర్ యాజమాన్యం కోరింది. అంటే, థియేటర్‌లో బాలకృష్ణ అభిమానులు ఏ స్థాయిలో రచ్చ చేశారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వచ్చి అందరూ థియేటర్‌లో నుంచి వెళ్లిపోవాలని కోరుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/y8oBHG7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...