Saturday 21 January 2023

నాయకుడితో మణిరత్నం భారీ ప్రాజెక్ట్.. 37 ఏళ్ల తర్వాత కలవబోతున్న దిగ్గజాలు

ఇటీవలే ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీతో హిట్ అందుకున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఏడుగురు పాన్ ఇండియా స్టార్స్ కనిపించనున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QUdmzTN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...