Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాలీవుడ్లో పాగా వేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రణబీర్ కపూర్తో ‘యానిమల్’ మూవీ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా వేస్తు్న్నట్లు రీసెంట్గా ప్రకటించారు మేకర్స్. అయితే దీని వెనకున్న అసలు రీజన్ను తాజాగా వీడియో రూపంలో వెల్లడించిన సందీప్ రెడ్డి.. కొత్త రిలీజ్ డేట్ కూడా పంచుకున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/dRy0nV1
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment