Saturday 3 June 2023

ఒడిశా రైలు ప్ర‌మాదం స్పందించిన చిరంజీవి, ఎన్టీఆర్‌, మనోజ్

Odisha Train Accident - Tollywood: శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌పై సినీ ప్ర‌ముఖులు చిరంజీవి, ఎన్టీఆర్‌, మంచు మ‌నోజ్ వంటి వారు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ స్పంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/bsuXSEJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...