Wednesday 28 June 2023

గదవల జలలల 30 పరభతవ బడలన దతతత తసకనన మచ లకషమ

టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సినీ నటి మంచు లక్ష్మి (Lakshmi Manchu) అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె అభివృద్ధి చేశారు. ఇప్పుడు మరో 30 పాఠశాలలను ఆమె దత్తత తీసుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/M1pbKEg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...