Sunday 11 June 2023

ఖమ్మం జిల్లాలో ప్రతి రామాలయానికి 100 ‘ఆదిపురుష్’ టిక్కెట్లు

‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాను ప్రతి ఒక్కరికీ చూపించాలనే ధ్యేయంతో అనాథలకు, పేదల కోసం కొంత మంది ప్రముఖులు టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10 వేల టిక్కెట్లు కొంటున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సైతం 10 వేల టిక్కెట్లు కొంటున్నారు. తాజాగా ఈ ఖాతాలో శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ కూడా చేరారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/a0Wp8MH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...