‘లైగర్’ మూవీ నష్టాలపై ఆ సినిమా ఎగ్జిబిట్లరు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్కు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ అయినందున తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటిదాకా లైట్ తీసుకున్న పూరీ.. తాజాగా వారికి హామీ ఇవ్వడంతో వివాదం సెటిల్ అయినట్లు సమాచారం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/b7i1emB
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment