Monday 1 May 2023

కాళ్లు మొక్కిన‌ప్పుడు ర‌జినీకాంత్‌ వ్య‌క్తిత్వం గుర్తుకు రాలేదా?.. రోజాపై ఎం.ఎస్‌.రాజు ఘాటు వ్యాఖ్య‌లు

Rajinikanth - RK Roja: చంద్రబాబు నాయుడుని పొగిడిన రజినీకాంత్‌పై వైసీపీ శ్రేణులు విమ‌ర్శ‌లు చేశాయి. దీనిపై టీడీపీ నేత ఎం.ఎస్‌.రాజు స్పందిస్తూ రోజా తీరుని ద‌య్య‌బట్టారు. ర‌జినీకాంత్ కాళ్లు మొక్కిన‌ప్పుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త్వం గుర్తుకు రాలేదా అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/czOjhVU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...