తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఇచ్చిన నంది అవార్డుల (Nandi Awards) విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali). ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పోసాని.. శుక్రవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించిన ఏపీ ఫైబర్నెట్ ప్రెస్ మీట్లో ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు ఆలీ, జోగినాయుడుతో కలిసి పాల్గొన్నారు. నంది అవార్డుల గురించి మీడియా అడిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. గతంలో ప్రకటించిన నంది అవార్డులు ఇవ్వాలా వద్దా.. కొత్తగా ఇవ్వాలా అనే విషయంలో తమకు కన్ఫ్యూజన్ ఉందని, దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి కాస్త సమయం పడుతుందన్నారు. ఇదే సమయంలో గతంలో నంది అవార్డుల విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన వివాదాలను ప్రస్తావించారు. ఇక్కడ నంది అవార్డులు ప్రతిభకు రావని.. పంచుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/1RQ3tGV
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment