Saturday 1 April 2023

సెల్‌ఫోన్‌లో కెమెరా పెట్టినోడిని తీసుకురండి చంపేస్తా.. తిరుమల కొండపై నటకిరీటి

ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చిన నటకిరీటితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HeGzbZQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...