ప్రముఖ సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) శనివారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటికి వచ్చిన నటకిరీటితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HeGzbZQ
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment