Friday 17 March 2023

అమిత్ షాను కలిసిన చిరంజీవి, రాంచరణ్

ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం మొదటిసారిగా ఇండియాకు వచ్చిన మెగాపవర్ స్టార్ రాంచరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. సుమారు అరగంట సేపు సాగిన ఈ సమావేశంలో పలు విషయాలు మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ గెలుచుకోవటం పట్ల అమిత్ షా అభినందనలు తెలిపారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/GAMeC1Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...