Thursday 19 January 2023

అతను నా జీవితాన్ని నాశనం చేశాడు.. నాగార్జున పక్కన పెట్టేశారు: జాక్వెలిన్

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ తనను ఉద్దేశపూర్వకంగానే ఇందులో ఇరికించాడని చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని, అలాగే సినీ కెరీర్‌ను సర్వనాశనం చేశాడని ఆరోపించింది. ఈ కేసులో ఇరుక్కోవడం వల్ల తాను చాలా సినీ అవకాశాలను కోల్పోయానని చెప్పింది. సుకేశ్ మాటలు నమ్మడం వల్లే తన పరిస్థితి ఇలా తయారైందని జాక్వెలిన్ చెప్పింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/LDkUbyN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...