రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ తనను ఉద్దేశపూర్వకంగానే ఇందులో ఇరికించాడని చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని, అలాగే సినీ కెరీర్ను సర్వనాశనం చేశాడని ఆరోపించింది. ఈ కేసులో ఇరుక్కోవడం వల్ల తాను చాలా సినీ అవకాశాలను కోల్పోయానని చెప్పింది. సుకేశ్ మాటలు నమ్మడం వల్లే తన పరిస్థితి ఇలా తయారైందని జాక్వెలిన్ చెప్పింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/LDkUbyN
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment