Saturday 14 January 2023

పఠాన్ డైరెక్టర్‌తో ప్రభాస్.. మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ డీల్

డార్లింగ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తు్న్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో అందుకు తగ్గట్లుగానే ప్రాజెక్ట్స్ ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘సాహో, రాధేశ్యామ్’ వంటి సినిమాలతో ముందుకొచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నవి కూడా ఆ రేంజ్ చిత్రాలే. ఇదిలా ఉంటే, టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రభాస్‌ అప్‌కమింగ్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tEcIMWo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...