ఇకపై సినిమాలు, ఓటీటీల్లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలను తక్కువ చేసి చూపిస్తూ మనో భావాలను దెబ్బ తీసేలా కంటెంట్ క్రియేట్ చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ లక్నోలోని శంకరాచార్య పీఠం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ పీఠం ఏకంగా 10 మంది సభ్యులతో సెన్సార్ బోర్దునే ఏర్పాటు చేసింది. ఈ సెన్సార్ బోర్డు హిందు సంస్కృతిని కించ పరిచేలా ఉన్న కంటెంట్ను పరిశీలించి...
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/vBI0wqW
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment