Sunday 22 January 2023

‘సీమ రక్తం కుతకుతలాడుతోంది’.. డైలాగ్‌తోనే ‘వీర సింహా రెడ్డి’ కథ పుట్టింది: నంద‌మూరి బాల‌కృష్ణ‌

నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం వీర సింహా రెడ్డి. ఈ సినిమా స‌క్సెస్‌ను వీర మాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ పేరుతో యూనిట్ సెల‌బ్రేట్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/aR5IPgF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...