Friday 30 December 2022

బాలకృష్ణ ఒకసారి ఓకే చెప్పారంటే.. ఇక అంతే!: రైటర్ సాయిమాధవ్‌ బుర్రా

Veera Simha Reddy మూవీ సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది. ఇప్పటికే ఒకసారి బాలయ్య సినిమాకి పనిచేసిన సాయిమాధవ్ బుర్రా.. ఈ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. దాదాపు రెండు నెలలు ఈ మూవీ కోసం సమయం తీసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ బిజీ రైటర్.. మూవీలో ఒక బలమైన ఎమోషన్ దాగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సాయిమాధవ్ బుర్రా చేతిలో మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ముగ్గురూ టాప్ హీరోలే కావడం విశేషం.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3UXBSLR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...