Tuesday 27 December 2022

రవితేజ గురించి చెప్పటం మరచిపోయినందుకు ఫీల్ అవుతున్నా.. చిరంజీవి క్లారిటీ

మంగళ వారం హైదరాబాద్‌లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడే సమయంలో రవితేజ గురించి ప్రస్తావించటం మరచిపోయారు. దీనిపై నెట్టింజ చర్చ మొదలైంది. అయితే వెంటనే తన పొరపాటు గుర్తించి.. క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేవారు. రవితేజ గురించి మాట్లాడకపోవటంపై ఫీల్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. రవితేజ లేకుండా ఉండుంటే వాల్తేరు వీరయ్య సినిమా అసంపూర్ణంగా ఉండేదని ఈ సందర్భంగా చెప్పారాయన.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/rbRNFuT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...