Saturday 24 December 2022

విశాఖపట్నంలో రాంచరణ్ ఎన్నికల ప్రచార సభ.. ప్రాంగణమంతా 'పసుపు'మయం..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ త్వరలోనే ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. అది కూడా విశాకపట్నం వేదికగా.. ఎంటీ నమ్మట్లేదా..? నిజమండీ బాబు. ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్దఎతున జరుగుతున్నాయి. ప్రాంగణమంతా పసుపు తోరణాలతో.. ఎల్లో బోర్టులతో కళకళలాడిపోతోంది. అంటే.. రాం చరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది టీడీపీకి మద్దతుగానా అని డౌటనుమానమా.. అదేమీ కాదండీ.. ఆయనే సపరేట్‌గా ఓ పార్టీ పెట్టి.. దాని కోసమే ప్రచార సభ నిర్వహిస్తున్నారు. కావాలంటే మీరూ ఆ సభకు వెళ్లి చూడండి.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tmIlxvB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...