Wednesday 14 December 2022

న‌రేంద్ర మోదీ, ముఖేష్ అంబానీల‌తో ఒకే వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్‌.. మెగా వార‌సుడికి అరుదైన ఆహ్వానం

Narendra Modi - Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కి మరో అరుదైన ఆహ్వానం దక్కింది. అహ్మదాబాద్‌లో ఘనంగా జరగనున్న PSM 100 వేడుకల్లో పాల్గొనాలంటూ ఆయనకు స్వామీజీల నుంచి పిలుపు వచ్చింది. PSM 100 అంటే ప్రముఖ్ స్వామి మహరాజ్. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీలు సైతం పాల్గొనబోతున్నారు. వీరితో పాటు చరణ్ ఒకే వేదికపై ఉండబోతున్నారు. ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/p0NOd8I
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...