సీనియర్ నటుడు, నిర్మాత అయిన కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన పార్థి దేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన ఆర్.నారాయణ మూర్తి తెలుగు సినీ కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, ఎందరో గొప్ప నటీనటులున్న ఈ పరిశ్రమను గుర్తించి అలాంటి గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారత రత్న, పద్మ అవార్డులను ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అసలు ఇంతకీ ఆయనేమన్నారంటే..
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0NDkS8J
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment