Saturday 24 December 2022

మన ఖర్మ.. తెలుగు నటీనటులను భారత రత్న, పద్మ అవార్డులివ్వాలి.. నారాయణమూర్తి ఎమోషనల్ స్పీచ్

సీనియర్ నటుడు, నిర్మాత అయిన కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. ఆయ‌న పార్థి దేహాన్ని ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ద‌ర్శించి నివాళులు అర్పించారు. ఈ క్ర‌మంలో న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన ఆర్‌.నారాయ‌ణ మూర్తి తెలుగు సినీ క‌ళాకారుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించాల‌ని, ఎందరో గొప్ప న‌టీనటులున్న ఈ ప‌రిశ్ర‌మ‌ను గుర్తించి అలాంటి గొప్ప న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు భార‌త ర‌త్న‌, ప‌ద్మ అవార్డుల‌ను ఇవ్వాల‌ని ఆయ‌న రిక్వెస్ట్ చేశారు. అస‌లు ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే..

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/0NDkS8J
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...