Tuesday 27 December 2022

తిరుపతి: గిరిజనులతో నటి నిత్యామీనన్.. బిడ్డను ఎత్తుకొని లాలిస్తూ

Nithya Menen in Tirupati District: నటి నిత్యామీనన్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కాంభాగం కాలనీలో గిరిజన ప్రజలతో కాసేపు గడిపారు. అక్కడ ఓ బిడ్డను ఎత్తుకొని లాలించారు. గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బత్తలవల్లం గ్రామంలోని కల్కి ఆశ్రమాన్ని సందర్శించారు. వారం రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలోకి అడుగిడనున్న సమయాన్ని పేద ప్రజలతో గడుపేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BbSOXf0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...