Nithya Menen in Tirupati District: నటి నిత్యామీనన్ తన సింప్లిసిటీని చాటుకున్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కాంభాగం కాలనీలో గిరిజన ప్రజలతో కాసేపు గడిపారు. అక్కడ ఓ బిడ్డను ఎత్తుకొని లాలించారు. గిరిజనుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బత్తలవల్లం గ్రామంలోని కల్కి ఆశ్రమాన్ని సందర్శించారు. వారం రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలోకి అడుగిడనున్న సమయాన్ని పేద ప్రజలతో గడుపేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BbSOXf0
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment