తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యూవీ క్రియేషన్స్ను జీఎస్టీ అధికారులు టార్గెట్ చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్టు అనుమానిస్తున్న జీఎస్టీ అధికారులు.. సంస్థ కార్యాలయంలో తనిఖీలు జరిపినట్టు సమాచారం. మంగళవారం ఉదయం నుంచే ఈ తనిఖీలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Jh54qdT
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment