Wednesday 30 November 2022

జై భీమ్ సీక్వెల్‌పై అప్‌డేట్.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్

Jai Bhim Sequel పై క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది నేరుగా ఓటీటీలో రిలీజైన జై భీమ్ మూవీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. లాయర్ కె.చంద్రు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ రూపొందించాడు. ఈ మూవీలో సూర్య నటనకి మంచి మార్కులు పడగా.. త్వరలోనే సీక్వెల్ కూడా పట్టాలెక్కబోతోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్ రాజశేఖర్‌ పాండియన్‌ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. కథా చర్చలు..?

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/AvI5mUi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...