మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన భారీ చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా చాలా కాలం తరవాత చిరంజీవికి సంగీతం అందించారు మెలోడి బ్రహ్మ మణిశర్మ. అయితే, సినిమా డిజాస్టర్ కావడంతో మణిశర్మపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన అందించిన నేపథ్య సంగీతం బాగాలేదని విమర్శించారు. అయితే, దీనిపై మణిశర్మ స్పందించారు. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన ఓపెన్ అయ్యారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/hJviugq
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment