Wednesday 23 November 2022

న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో నాగార్జున త‌ర్వాతే ఎవ‌రైనా.. మ‌లయాళ రీమేక్‌కి గ్రీన్ సిగ్న‌ల్‌!

Nagarjuna Akkineni: కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుండే టాలీవుడ్ హీరోల్లో నాగార్జున అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఈయన నెక్ట్స్ మూవీలో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారంటూ ప్రస్తుతం నెట్టింట వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మూడేళ్లు ముందు మలయాళంలో విడుదలైన విజయవంతమైన పోరింజు మరియం జోస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్. మరో దర్శకుడు ఎందుకులే అని నాగార్జున భావించారేమో తెలియదు కానీ..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/RT6YChs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...