Saturday 26 November 2022

పవిత్ర లోకేష్ కేసులో 15 యూట్యూబ్ ఛానళ్లకి పోలీసులు నోటీసులు

Pavitra Lokesh case విచారణలో భాగంగా 15 యూట్యూబ్ ఛానళ్లకి సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. అలానే ఆమెపై అసత్య ప్రచారం చేసిన వెబ్‌సైట్స్‌కి కూడా ఈ నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజులలోపు విచారణకి హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయగా.. గంటల వ్యవధిలోనే పోలీసులు...?

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/TItyUb9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...