Friday 14 October 2022

యూత్‌ను పాడు చేస్తున్నారు.. నిర్మాత ఏక్తా క‌పూర్‌పై సుప్రీం కోర్టు సీరియ‌స్‌

Bollywood: ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా క‌పూర్‌ (Ekta Kapoor)పై సుప్రీం కోర్టు సీరియ‌స్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji)లో ప్ర‌సార‌మ‌వుతున్న వెబ్ సిరీస్ ట్రిపుల్ ఎక్స్‌ (xxx)లో అభ్యంత‌ర‌క‌ర‌మైన కంటెంట్ ఉంద‌ని, దీని వ‌ల్ల యూత్ మ‌నసులు పాడ‌వుతున్నాయని సుప్రీం కోర్టు మండిప‌డింది. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ట్రిపుల్ ఎక్స్ (xxx)వెబ్ సిరీస్ సీజ‌న్ 2లో ఓ సైనికుడి భార్య‌కు సంబంధించి చిత్రీకరించిన స‌న్నివేశాలు..

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/oX2a1RI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...