Saturday 8 October 2022

ముదురుతున్న ‘ఆది పురుష్’ వివాదం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ (Prabhas) వ‌చ్చే ఏడాది ఆది పురుష్ (Adi Purush) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో మోష‌న్ క్యాప్చ‌ర్ త్రీడీ టెక్నాల‌జీతో పాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో (Adi Purush Issue) చిక్కుకుంది.ఈ వివాదం రోజు రోజుకీ పెరుగుతుందే కానీ.. త‌గ్గ‌టం లేదు. ఈ సినిమాపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో పిటిష‌న్ వేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GcnUakJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...