Monday 24 October 2022

వీళ్లు మగాళ్లు కాదు.. నా పరువు తీయాలని చూస్తే ఊరుకోను: పూరీ జగన్నాథ్

Puri Jagannadh: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లీక్‌డ్ ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘లైగర్’ సినిమా నష్టాల విషయంలో బయ్యర్లు, ఎగ్జిబిటర్ల ప్రవర్తనను తప్పుబడుతూ పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు. తన గత సినిమాలకు వచ్చిన లాభాలను బయ్యర్లు తిరిగి ఇస్తారా అని ప్రశ్నించారు. తన పరువు తీయాలని చూస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ ఇంటి ముందు ఎగ్జిబిటర్లు ధర్నా చేయనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/8waL6XE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...