Monday 10 October 2022

చిక్కుల్లో నయనతార దంపతులు.. సరోగసీపై విచారణ చేస్తామన్న మంత్రి

Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవల పిల్లలను పొందిన సంగతి తెలిసిందే. కవల మగ పిల్లలకు తాము అమ్మానాన్న అయినట్టు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా నిన్న ప్రకటించారు. నయన్, తాను పిల్లల పాదాలకు ముద్దాడుతున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఈ సెలబ్రిటీ కపుల్ సరోగసీ ద్వారా పిల్లలను కనడం ఇప్పుడు చర్చనీయాంశంగా, వివాదంగా మారింది. అసలు సరోగసీ నిబంధనలను వీరు పాటించారా అనే విషయంలో తమిళనాడు ప్రభుత్వం విచారణకు వెళ్తోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/pOvIlRd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...