Adipurush: ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్కు నిర్మాత భూషణ్ కుమార్ ఖరీదైన ఫెరారీ కారు బహుమతిగా ఇచ్చారని ఒక వార్త వైరల్ అయ్యింది. ఎరుపు రంగు ఫెరారీ కారుతో భూషణ్ కుమార్, ఓం రౌత్ తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కారును డైరెక్టర్కు నిర్మాత బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరిగింది. ‘ఆదిపురుష్’ సినిమా ఇంకా విడుదల కాకుండానే సుమారు రూ.4 కోట్ల విలువైన కారును గిఫ్ట్గా ఎలా ఇచ్చారనే ప్రశ్నలూ తలెత్తాయి. మొత్తానికి ఈ ఫొటో వెనకున్న అసలు విషయం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/neT6XL5
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment