Saturday 1 October 2022

భార్యకు భరణం.. పృథ్వీ నెలసరి ఆదాయం 36 లక్షలా.. కోర్టు తీర్పుతో మొదలైన చర్చ

నటుడు, కమెడియన్ పృథ్వీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తన మార్క్ డైలాగ్‌తో మంచి క్రేజ్ సంపాదించారాయన. అయితే, ఈ మధ్య కాలంలో పృథ్వీ కాస్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీలో చేరి టీటీడీ అధికారిక ఛానెల్ ఎస్‌వీబీసీకి చైర్మన్ అయిన పృథ్వీ.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు, పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wnLGzOH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...