నటుడు, కమెడియన్ పృథ్వీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తన మార్క్ డైలాగ్తో మంచి క్రేజ్ సంపాదించారాయన. అయితే, ఈ మధ్య కాలంలో పృథ్వీ కాస్త చిక్కుల్లో పడ్డారు. వైసీపీలో చేరి టీటీడీ అధికారిక ఛానెల్ ఎస్వీబీసీకి చైర్మన్ అయిన పృథ్వీ.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు, పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wnLGzOH
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment