Thursday 13 October 2022

21 ఏళ్ల తర్వాత సెన్సేషనల్ డైరక్టర్‌తో రజినీకాంత్ మూవీ!

ప్ర‌స్తుతం రజినీకాంత్ (Rajinikanth) క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న జైల‌ర్ (Jailer) చిత్రం షూటింగ్ జ‌రుగుతోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కుతోంది. త‌దుప‌రి ర‌జినీకాంత్ ఏ సినిమాను డైరెక్ట్ చేస్తార‌నే దానిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. కానీ.. ఫిల్మ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు.. త‌లైవ‌ర్ ఓ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌తో 21 ఏళ్ల త‌ర్వాత సినిమా చేయ‌బోతున్నార‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా!..మ‌ణి ర‌త్నం (Maniratnam).

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9m03TB7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...