Friday 6 May 2022

‘నేను విన్నాను నేను ఉన్నాను..’ డైలాగ్ ఎందుకు రాశానంటే.. పరశురామ్‌ క్లారిటీ

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌లో ‘నేను విన్నాను నేను ఉన్నాను..’ అనే డైలాగును ఎందుకు రాయాల్సి వచ్చిందనే విషయాన్ని పరశురాం రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/PxtjMFs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...