Saturday 7 May 2022

మ‌హేష్‌గారు అలా పెట్టిన మేసేజే ఇంత దూరం న‌న్ను న‌డిపించింది : డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌

‘యువ‌త‌’ సినిమాతో డైరెక్ట‌ర్‌గా జ‌ర్నీని స్టార్ట్ చేసి ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించిన వ్యక్తి పరశురామ్ పెట్ల. మే 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. శ‌నివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప‌ర‌శురామ్ ‘సర్కారు వారి పాట’ మూవీ గురించి ప‌లు ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/qRtXwmV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...