సూపర్ స్టార్ రజినీకాంత్ నరసింహ సినిమాను పరిశీలిస్తే.. ఇందులో సౌందర్య హీరోయిన్గా నటిస్తే.. రమ్యకృష్ణ విలన్ పాత్రను పోషించారు. హీరోను ప్రేమించి అతను దక్కకపోవడంతో అతనిపై, అతని కుటుంబంపై పగబట్టిన అమ్మాయి నీలాంబరిగా రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అసలు ఈ పాత్రకు రమ్యకృష్ణను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడానికి గల కారణాలను రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయనేం చెప్పారంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jG1nub3
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మునుపెన్నడూ మాట్లాడని విధంగా వారాహి విజయ యాత్రలో మాట్లాడుతున్నారు. సినిమాల్లో తనకు పోటీగా ఉన్న హీరో...
-
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అల...
-
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడి...
No comments:
Post a Comment