Friday 19 April 2019

ఎవరెస్ట్ అంచున ‘మహర్షి’.. పూజా హెగ్డేతో డ్యూయెట్‌ చూశారా?

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరో యిన్లుగా నటించిన ‘మహర్షి’ మూవీ నుండి మూడో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘ఎవరెస్ట్ అంచున’.. అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించగా.. శ్రీమణి సాహిత్యం అందించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2v9nOaI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...