Monday 22 April 2019

ఇది పిరికిపందల చర్య.. మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. శ్రీలంకలో ఎనిమిదిచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 290 మందికి పైగా చనిపోయారు. మరో 500 మంది చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నారు. ఆదివారం నాడు (నిన్న) జరిగిన ఈ దారుణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2DqBvqr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...