Saturday 27 April 2019

‘మహానటి’ మళ్లీ మొదలుపెట్టింది.. క్రేజీ కాంబోలో కీర్తి సురేష్

స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వినూత్న కథాశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇ. శివ ప్రకాష్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2XRel3Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...