Thursday 18 April 2019

‘మహర్షి’ షూటింగ్ కంప్లీట్.. కేక్‌ని చూసి మురిసిపోయిన సితార పాప

మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మహర్షి’ మూవీ నేటితో షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2VQLa0A
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...