Wednesday 19 December 2018

Padi Padi Leche Manasu: ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో వరుణ్ తేజ్‌ను దాటేసిన శర్వానంద్

ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్‌లో సినిమా సందడి మొదలైంది. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’.. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో పాటు.. కన్నడ స్టార్ యాష్ ‘కేజీఎఫ్’ మూవీ కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే రోజు మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో టాలీవుడ్‌లో సినిమా సందడి మొదలైంది. వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’.. శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలతో పాటు.. కన్నడ స్టార్ యాష్ ‘కేజీఎఫ్’ మూవీ కూడా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LsRxm8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...