నైజాం డిస్ట్రిబ్యూషన్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు.. బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు. ఎందుకంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆయన తరువాతే ఎవరైనా అన్నట్టుగా నైజాం లెక్కల్ని సెట్ చేసి పెట్టుకున్నారు దిల్ రాజు. కానీ ఈ మధ్య కాలంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ నెమ్మదిగా ఆయన చేతి నుంచి చేజారిపోతుంది. తాజాగా మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా.. నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏషియన్ ఫిలిమ్స్ (Asian Films) రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lo5nyWO
v
No comments:
Post a Comment