విరాట పర్వం మూవీ నేటి నుంచి ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. వెన్నెల ప్రయాణాన్ని అందరూ చూడాలని కోరింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/u9KyOcI
v
No comments:
Post a Comment