మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘’. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు, మెగా పవర్స్టార్ కీలక పాత్రలో నటించనున్నారు. కనిపించేది కొద్దిసేపే అయినా చరణ్ పాత్ర చాలా హైలెట్గా ఉంటుందట. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చెర్రీ హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. Also Read: ముందుగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీని సంప్రదించగా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దీంతో చాలామందిని పరిశీలించిన మీదట చివరికి కన్నడ భామ రష్మిక మందానాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చెర్రీ పక్కన ఛాన్స్ రాగానే రష్మిక వెంటనే ఓకే చెప్పేసిందట. వచ్చే ఏడాది మార్చి నెలలో రష్మిక షూటింగులో పాల్గొంటుందట. ఇప్పటికే అల్లు అర్జున్తో ‘పుష్ప’లో హీరోయిన్గా నటిస్తున్న రష్మికకు ఇప్పుడు చెర్రీ పక్కన కూడా అవకాశం రావడం లక్కీఛాన్సేనని చెప్పాలి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mEHBYE
v
No comments:
Post a Comment